Sunday, July 15, 2012


చారిత్రిక గతిని నిర్దేశించిన తాత్వికులు


అజ్ఞానపు టంధయుగంలొ ఆకలిలొ,ఆవేశంలో తెలియని ఏ తీవ్రశక్తులో నడిపిస్తే నడిచి మనుష్యులు అంతా తమప్రయోజకత్వం తామేభువికధినాధులమని స్థాపించిన సామ్రాజ్యాలునిర్మించిన క్రుత్రిమ చట్టాలు ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయెను పెకమేడలై పరస్పరం సంఘర్షించినశక్తులతో చరిత్ర పుట్టెను.
***
నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వ వ్రుష్టికి అశృఉవొక్కటి ధారవోసాను
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక పిచ్చి మొసానూ
***

1.బుద్డుడు - (563 - 483 BC) భౌతికవాదం * (meterilisiom)

2.సోక్రటీస్ - నిన్నునీవు తెలుసుకో (469 - 399) BC* (method of arriving at truth )

3.స్పొర్టకస్ - (71 BC) తిరుగుబాటు  * ( the first revolutionist in the history )

4.జీసస్ - మానవసంబంధాలు * (human relations )

5.వేమన -(1650) భావవిప్లవం * ( socialist )

6.కారల్ మార్క్స్ - (1818 - 1883) కమ్యూనిజం (చారిత్రికగతి తార్కిక భౌతిక వాదం)
* (historicl dilectical meterialisom} 

7.ఫ్రౌయిడ్ - (1856 - 1939) మనోవిశ్లేషణ (psychoanalysis)

8.లెనిన్ - కమ్యూనిజం (1872 - 1924) * పెట్టుబడిదారి విధానం యొక్క అంత్యదశ సామ్రాజ్యవాదం
* (the last refuge of capitalisum is imperialisom )

9.స్టాలిన్ - కమ్యూనిజం (1879 - 1953) *రాజ్యరహిత సమాజం( stateless country concept )

10.మావొ - (1893 - 1976) *కమ్యూనిజం( సాంస్కృతిక విప్లవం ) (cultural revolution)

***
 1.బుద్డుడు - (563 - 483 BC) భౌతికవాదం * (meterilisiom)

All things appear and disappear because of the concurrence of causes and conditions.
Nothing ever exists entirely alone; everything is in relation to everything else.


2.Socrates
http://www.brainyquote.com/quotes/authors/s/socrates.html

3.స్పొర్టకస్ ( 71 BC )

అతడు ఓడిపోయాడు చనిపొయాడు క్రీస్తు కి పూర్వమే పుట్టాడు గిట్టాడు . కాని అతని పేరు చెప్తే దోపిడీదారులందరికీ బెదురు. ఎందుకా ? వారు శ్రామికవర్గాల జనాన్ని పందులకంటే హీనంగా చూస్తారు . కాని ఆజనాలు ఉగ్రనరసింహులు గా మారి విజృంభించగలరన్న సత్యాన్ని చరిత్రలో మొదటిసారిగా చెప్పినవాడు స్పోర్టకస్.

4.జీసస్ - మానవసంబంధాలు * (human relations )

మాటలకు, ప్రభోదాలకు,నీతి సూక్తులకు చరిత్ర గతినే మార్చేంత బలం ఉంటుందా? తప్పక ఉంటుంది. అన్నది యేసుప్రభువు జీవితాన్నిబట్టి తెలుస్తుంది. ఒకరోజున శిష్యులంతా తగవులాడుకొంటున్నారు.తమలోఎవరు గొప్ప? అన్నది తేల్చుకోవాలన్న వాళ్ళ ప్రయాస .వాళ్ళని ప్రభువు తనవద్దకు పిలిచి మీలోగొప్పవాడుగా,నాయకుడుగా ఉండగోరువారు ముందు మంచి పరిచారకుడుగా ఉండాలి.నేనుకూడా ఈ లోకానికి పరిచారంచెయుంచుకోడానికి రాలేదు,పరిచర్య చేయడానికే వచ్చానని ప్రభోదిచాడు

మత్తయి - Matthew 9
1ఆయన తన పండ్రెండుమంది శిష్యులను పిలిచి, అపవిత్రాత్మలను వెళ్లగొట్టుటకును, ప్రతివిధమైన రోగ మును ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరచుటకును, వారికి అధికార మిచ్చెను. 2ఆ పండ్రెండుమంది అపొస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురనబడిన సీమోను, అతని సహోదరుడగు అంద్రెయ; జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను; 3ఫిలిప్పు, బర్తొలొమయి; తోమా, సుంకరియైన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయియను మారుపేరుగల లెబ్బయి; 4కనా నీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా.5యేసు ఆ పండ్రెండుమందిని పంపుచు, వారినిచూచి వారికాజ్ఞాపించినదేమనగామీరు అన్యజనుల దారిలోనికి వెళ్లకుడి, సమరయుల యే పట్టణములోనైనను ప్రవేశింప కుడి గాని 6ఇశ్రాయేలు వంశములోని నశించిన గొఱ్ఱల యొద్దకే వెళ్లుడి.7వెళ్లుచుపరలోకరాజ్యము సమీపించి యున్నదని ప్రకటించుడి. 8రోగులను స్వస్థపరచుడి, చనిపోయినవారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్లగొట్టుడి. ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. 9మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలెనైనను రెండు అంగీలనైనను చెప్పులనైనను చేతికఱ్ఱనైనను సిద్ధపరచుకొనకుడి; 10 పనివాడు తన ఆహార మునకు పాత్రుడు కాడా? 11 మరియు మీరు ఏపట్ట ణములో నైనను గ్రామములోనైనను ప్రవేశించునప్పుడు, అందులో ఎవడు యోగ్యుడో విచారణచేసి, అక్కడనుండి వెళ్లువరకు అతని యింటనే బసచేయుడి. 12 ఆ యింటిలో ప్రవేశించుచు, ఇంటివారికి శుభమని చెప్పుడి. 13 ఆ యిల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దానిమీదికి వచ్చును; అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. 14 ఎవడైనను మిమ్మును చేర్చు కొనక మీ మాటలు వినకుండిన యెడల మీరు ఆ యింటినైనను ఆ పట్టణమైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. 15 విమర్శదినమందు ఆ పట్ట ణపు గతికంటె సొదొమ గొమొఱ్ఱా ప్రదేశముల గతి ఓర్వతగినదై యుండునని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను. 16 ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునై యుండుడి. 17 మనుష్యు లనుగూర్చి జాగ్రత్తపడుడి; వారు మిమ్మును మహాసభలకు అప్పగించి, తమ సమాజమందిరములలో మిమ్మును కొరడా లతో కొట్టింతురు, 18 వీరికిని అన్యజనులకును సాక్ష్యార్థమై నానిమిత్తము మీరు అధిపతులయొద్దకును రాజులయొద్దకును తేబడుదురు. 19 వారు మిమ్మును అప్పగించునప్పుడు, ఏలాగు మాటాడుదుము? ఏమి చెప్పుదుము? అని చింతింప కుడి; మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకను గ్రహింపబడును. 20 మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు. 21సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని, మరణమునకు అప్పగించెదరు; పిల్లలు తలిదండ్రులమీద లేచి వారిని చంపించెదరు. 22 మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు; అంతమువరకును సహించిన వాడు రక్షంపబడును. 23 వారు ఈ పట్టణములో మిమ్మును హింసించునప్పుడు మరియొక పట్టణమునకు పారిపోవుడి; మనుష్యకుమారుడు వచ్చువరకు మీరు ఇశ్రాయేలు పట్టణ ములలో సంచారము చేసియుండరని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను. 24 శిష్యుడు బోధకునికంటె అధికుడు కాడు; దాసుడు యజమానునికంటె అధికుడు కాడు. 25 శిష్యుడు తన బోధకునివలెను దాసుడు తన యజమానునివలెను ఉండిన చాలును. ఇంటి యజమానునికి బయెల్జెబూలని వారు పేరుపెట్టి యుండినయెడల ఆయన యింటివారికి మరి నిశ్చ యముగా ఆ పేరు పెట్టుదురు గదా. 26 కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేదియు బయలుపరచ బడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. 27 చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి; చెవిలో మీకు చెప్పబడినది మేడలమీద ప్రక టించుడి. 28 మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమునుకూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. 29 రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలను పడదు. 30 మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడియున్నవి 31 గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు. 32 మనుష్యులయెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును వానిని ఒప్పుకొందును. 33 మనుష్యుల యెదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోక మందున్న నా తండ్రియెదుట నేనును ఎరుగనందును. 34 నేను భూమిమీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి; ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. 35 ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని. 36 ఒక మనుష్యుని యింటివారే అతనికి శత్రువులగుదురు. 37 తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడుకాడు; కుమారునినైనను కుమార్తెనైనను నాకంటె ఎక్కు వగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు; 38 తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. 39 తన ప్రాణము దక్కించుకొనువాడు దాని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును. 40 మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవాని చేర్చుకొనును. 41 ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్తఫలము పొందును; నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును. 42 మరియు శిష్యుడని యెవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టు కొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మత్తయి - Matthew 10
28 ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జను లారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును.మత్తయి - Matthew 11 

7వేషధారులారా 8ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది; 9మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించు చున్నారు అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి 10 జనసమూహములను పిలిచిమీరు విని గ్రహించుడి; 11 నోటపడునది మను ష్యుని అపవిత్ర పరచదు గాని నోటనుండి వచ్చున దియే మనుష్యుని అప విత్రపరచునని వారితో చెప్పెను. 12 అంతట ఆయన శిష్యులు వచ్చిపరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియునా అని ఆయనను అడుగగా 13 ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెల్లగింపబడును. 14 వారి జోలికి పోకుడి; వారు గ్రుడ్డివారైయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన యెడల వారిద్దరు గుంటలో పడుదురు గదా అనెను. 15 అందుకుపేతురు ఈ ఉపమానభావము మాకు తెలుపుమని ఆయనను అడుగగా 16 ఆయనమీరును ఇంతవరకు అవివేకులైయున్నారా? 17 నోటిలోనికి పోవున దంతయు కడుపులోపడి బహిర్భూమిలో విడువబడును గాని 18 నోటనుండి బయటికి వచ్చునవి హృదయములో నుండి వచ్చును; ఇవే మనుష్యుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా? 19 దురాలోచనలు నరహత్యలు వ్యభి చారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్య ములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును 20 ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుగు కొనక భోజనముచేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పెను. 21యేసు అక్కడనుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్లగా, 22 ఇదిగో ఆ ప్రాంతములనుండి కనాను స్త్రీ యొకతె వచ్చిప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము; నా కుమార్తె దయ్యముపట్టి, బహు బాధపడుచున్నదని కేకలువేసెను. 23 అందుకాయన ఆమెతో ఒక్క మాటయైనను చెప్పలేదు. అప్పుడాయన శిష్యులు వచ్చిఈమె మన వెంబడి వచ్చి కేకలువేయు చున్నది గనుక ఈమెను పంపి వేయుమని ఆయనను వేడు కొనగా 24ఆయనఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్ఱలయొద్దకే గాని మరి ఎవరియొద్దకును నేను పంపబడ లేదనెను 25 అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా, నాకు సహాయము చేయుమని అడిగెను. 26 అందుకాయనపిల్లల రొట్టెతీసికొని కుక్కపిల్లలకువేయుట యుక్తము కాదని చెప్పగా 27 ఆమెనిజమే ప్రభువా, కుక్కపిల్లలుకూడ తమ యజమానుల బల్లమీదనుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను. 28 అందుకు యేసు అమ్మా, నీ విశ్వాసము గొప్పది; నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను.మత్తయి - Matthew 15 
13 అప్పుడు ఆయన వారిమీద చేతులుంచి ప్రార్థన చేయ వలెనని కొందరు చిన్నపిల్లలను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి. 14 ఆయన శిష్యులు, తీసికొనివచ్చిన వారిని గద్దిం పగా యేసుచిన్నపిల్లలను అటంకపరచక వారిని నా యొద్దకు రానియ్యుడి; పరలోకరాజ్యము ఈలాటివారిదని వారితో చెప్పి 15 వారిమీద చేతులుంచి, అక్కడనుంచి లేచిపోయెను. మత్తయి - Matthew 19
లాగనగాపరలోకరాజ్యము ఒక ఇంటి యజ మానుని పోలియున్నది. అతడు తన ద్రాక్షతోటలో పని వారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి 2దినమునకు ఒక దేనారము చొప ్పున పనివారితో ఒడబడి, తన ద్రాక్షతోటలోనికి వారిని పంపెను. 3తరువాత అతడు దాదాపు తొమి్మది గంటలకు వెళ్లి సంత వీధిలో ఊరక నిలిచియున్న మరికొందరిని చూచిఒ మీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడి, యేమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్లిరి.4మీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడి, యేమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్లిరి. 5దాదాపు పండ్రెండు గంటలకును, మూడు గంటలకును, అతడు మరల వెళ్లి, ఆలాగే చేసెను. 6తి చూచిఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచియున్నారని వారిని అడుగగా7వారు ఎవడును మమ్మును కూలికి పెట్టుకొన లేదనిరి. అందుకతడుమీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడనెను.8సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్షతోట యజమానుడు తన గృహనిర్వాహకుని చూచిపనివారిని పిలిచి, చివర వచ్చినవారు మొదలుకొని మొదట వచ్చిన వారివరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను. 9దాదాపు అయిదు గంటలకు కూలికి కుదిరినవారు వచ్చి ఒక్కొక దేనారముచొప్పున తీసికొనిరి. 10 మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరకుననుకొనిరి గాని వ

5.వేమన - భావ విప్లవం
కుండ కుంభమన్న కొండ పర్వతమన్న
    నుప్పు లవణమన్న నొకటి కాదె
    భాష లిట్టె వేరు పరతత్వమొకటె
    విశ్వదాభిరామ వినురవేమ!
కుండ-కుంభము, కొండ-పర్వతం, ఉప్పు-లవణం అర్థమొకటే, భాషలు వేరైన పరతత్వమొకటే కదా!
 
భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు
    దాన హీనుఁ జూచి ధనము నవ్వు
    కదన భీతుఁ జూచి కాలుఁడు నవ్వును
    విశ్వదాభిరామ వినురవేమ
 
భూమిలోన బుట్టు భూసారమెల్లను
    తనువులోన బుట్టు తత్త్వమెల్ల
    శ్రమలోన బుట్టు సర్వంబు తానౌను
    విశ్వదాభిరామ వినురవేమ

చంపదగిన శతృవు తనచేత
    చిక్కెనేని కీడు చేయరాదు
    పొసగ మేలు చేసి పొమ్మనుటే మేలు
    విశ్వదాభిరామ వినురవేమ  




















"తత్వవేత్తలు ప్రపంచాన్ని పరిపరి విధాల నిర్వచించారు. కావలసింది దాన్ని మార్చడం " .సోషలిస్టు విప్లవం తీసుకురాగలిగింది కార్మికవర్గం మాత్రమే.నడచిన చరిత్ర యావత్తు వర్గ పోరాటాల చరిత్రే.మానవాళిని దోపిడీనుండి విముక్తి చేసే కర్తవ్యానికి శ్రామికవర్గాన్ని సమాయత్తం చేయాలి ! పీడనను , ఆకలిమంటలను , యుధ్దాన్ని నిర్మూలించాలి .శతాబ్దాల క్రమంలో "పెట్టుబడి" ఎలాగుపడిందీ,పెంపొందిందీ కారల్ మార్క్స్వవర్ణించాడు. "నఖశిఖ పర్యంతం,దాని ప్రతి అణువు రుధిరంతో తడిసి " పుట్టిందన్నాడు .( దాస్ క్యాపిటల్ ) వ్యక్తిగత ఆస్తి ప్రసక్తిలేని సమాజంలో మాత్రమే దారిద్ర నిర్మూలన సాధ్యమని ఎంగెల్స్ సూత్రీకరించాడు.ఈనాటి పెట్టుబడిదారులు సమకూర్చుకున్న సంపదలు - బానిసలు యజమానులు లేదా ఫ్యూడల్ ప్రభువులు అర్ధబానిసల శ్రమను దోచుకొని గడించినదానికన్నా భిన్నమేంకాదు . ఈ రకరకాల దోపిడీల మధ్య వ్యత్యాసం తిఫలమివ్వకుండా శ్రమను కొల్లగొట్టే విధానంలో తేడా మాత్రమే .ఈనాటి బూర్జువా సమాజం లోగడ వున్న వాటికన్నా మెరుగైందేమీకాదు .అపార జనసందోహాన్ని అత్యల్పసంఖ్యాకులు దోచుకునేందుకు అవకాశమిస్తున్న మహా భీకర వ్యవస్థ ఇది .




















10.MAO


***

  2700 B.C. Harappa Civilisation.
  1000 B.C. Aryans expand into the Ganga valley.
  900 B.C. Mahabharata War.
  800 B.C. Aryans expand into Bengal; Beginning of the Epic Age:
         Mahabharata composed, first version of Ramayana.
  550 B.C. Composition of the Upanishads.
  544 B.C. Buddha’s Nirvana.
  327 B.C. Alexander’s Invasion.
  325 B.C. Alexander marches ahead.
  324 B.C. Chandragupta Maurya defeats Seleacus Nicator.
  322 B.C. Rise of the Mauryas; Chandragupta establishes first Indian Empire.
  298 B.C. Bindusara Coronated.
  272 B.C. Ashoka begins reign ; Exclusive Interview with Ashoka.
  180 B.C. Fall of the Mauryas ; Rise of the Sungas.
  145 B.C. Chola king Erata conquers Ceylon.
  58 B.C. Epoch of the Krita-Malava-Vikram Era.
  30 B.C. Rise of the Satvahana Dynasty in the Deccan.
  40 A.D. Sakas in power in Indus Valley and Western India.
  50 A.D. The Kushans and Kanishkas.
  78 A.D. Saka Era begins.
  320 A.D. Chandragupta I establishes the Gupta dynasty.
  360 A.D. Samudragupta conquers the North and most of the Deccan.
  380 A.D. Chandragupta II comes to power; Golden Age of Gupta Literary Renaissance.
  405 A.D. Fa-hein begins his travels through the Gupta Empire.
  415 A.D. Accession of Kumara Gupta I.
  467 A.D. Skanda Gupta assumes power.
  476 A.D. Birth of astronomer Aryabhatta.
  606 A.D. Accession of Harshavardhan Gupta.
  622 A.D. Era of the Hejira begins.
  711 A.D. Invasion of Sind by Muhammad Bin Qasim.
  892 A.D. Rise of the Eastern Chalukyas.
  985 A.D. The Chola Dynasty: Accession of Rajaraja, the Great.
  1001 A.D. Defeat of Jaipal by Sultan Mahumd.

08.చారిత్రిక గతిని నిర్దేశించిన తాత్వికులు (philosophers who dictates the dialectical historworld)


          సమాజం వసుదైకకుటుంబం యెక్క నమూన. తాత్వికులు సమాజం తో మమేకమై వారి కాలచక్రపరిధిని దాటి ఆలోచించారు .  సమాజానికి నూతనమార్గాన్ని నిర్దేశించారు .
తత్వవేత్తలు ప్రపంచాన్ని పరిపరి విధాల నిర్వచించారు. కావలసింది దాన్ని మార్చడం " .సోషలిస్టు విప్లవం తీసుకురాగలిగింది కార్మికవర్గం మాత్రమే.నడచిన చరిత్ర యావత్తు వర్గ పోరాటాల చరిత్రే.మానవాళిని దోపిడీనుండి విముక్తి చేసే కర్తవ్యానికి శ్రామికవర్గాన్ని సమాయత్తం చేయాలి ! పీడనను , ఆకలిమంటలను , యుధ్దాన్ని నిర్మూలించాలి .శతాబ్దాల క్రమంలో "పెట్టుబడి" ఎలాగుపడిందీ,పెంపొందిందీ కారల్ మార్క్స్వవర్ణించాడు. "నఖశిఖ పర్యంతం,దాని ప్రతి అణువు రుధిరంతో తడిసి " పుట్టిందన్నాడు .( దాస్ క్యాపిటల్ ) వ్యక్తిగత ఆస్తి ప్రసక్తిలేని సమాజంలో మాత్రమే దారిద్ర నిర్మూలన సాధ్యమని ఎంగెల్స్ సూత్రీకరించాడు.ఈనాటి పెట్టుబడిదారులు సమకూర్చుకున్న సంపదలు - బానిసలు యజమానులు లేదా ఫ్యూడల్ ప్రభువులు అర్ధబానిసల శ్రమను దోచుకొని గడించినదానికన్నా భిన్నమేంకాదు . ఈ రకరకాల దోపిడీల మధ్య వ్యత్యాసం తిఫలమివ్వకుండా శ్రమను కొల్లగొట్టే విధానంలో తేడా మాత్రమే .ఈనాటి బూర్జువా సమాజం లోగడ వున్న వాటికన్నా మెరుగైందేమీకాదు .అపార జనసందోహాన్ని అత్యల్పసంఖ్యాకులు దోచుకునేందుకు అవకాశమిస్తున్న మహా భీకర వ్యవస్థ ఇది .
 SLIDE SHOW

Editorial 16-6-24

పాలస్తీనా సమస్య: సంక్షిప్త చరిత్ర రాజా బహ్లుల్ పాలస్తీనా సమస్య ఇటీవలి చరిత్రలో అత్యంత క్లిష్టమైన సమస్యలలో ఒకటి. ఇది ఇప్పుడు ఒక శతాబ్దానికి ప...